కరూర్ తొక్కిసలాట ఘటన పై ఎంపీ డీకే అరుణ దిగ్భ్రాంతి
Posted 2025-09-28 14:13:36
0
280
హైదరాబాద్: - TN తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఎంపీ Dk. అరుణ.
- తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై BJP జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ DK. అరుణ దిగ్భ్రాంతి.
- మొత్తం 39 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం :Dk. అరుణ.
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను : Dk. అరుణ.
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా Dk. అరుణ.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డీజీపీ శివధర్ రెడ్డికి లేఖ రాసిన మంత్రి పొన్నం ప్రభాకర్!
పార్లమెంట్ లో తెలంగాణ విభజన పై భారత్ పాకిస్థాన్ తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ...
మేము గోల్ కొట్టడం ఖాయం...హరీష్ రావు
మేము గోల్ కొట్టడం ఖాయం
బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
కేసీఆర్ సీఎం అవ్వడం...
ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్ష- పోలీసుల అవగాహనతో పెరిగిన చైతన్యం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి) ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తూచా...
నిజామాబాద్:మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి, ఆకస్మిక తనిఖీ
ఈరోజు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి (Mother & Child Hospital), నిజామాబాద్ను సందర్శించి...
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...