"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల

0
126

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల నుండి అక్టోబర్ 2 గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు” రక్తదానం,  మరియు వైద్య శిబిరం,  "సేవాపక్షం" లాంటి కార్యక్రమాలను  బిజెపి నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు వెంకటాపురం 135 డివిజన్ కానాజిగూడ పెట్రోల్ పంపు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, చింతల మాణిక్యరెడ్డి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి, భాను ప్రకాష్, మాజీ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మురళి, ఎంపీ సింగ్, రవికిరణ్, సంజయ్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టం రద్దు కేంద్రం కుట్ర రాష్ట్ర కార్యదర్శి సిపిఎం వి శ్రీనివాసరావు
For Scrolling : ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్రం కుట్ర. తక్షణం ఉపసంహరించాలని సిపియం రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 09:50:20 0 15
Telangana
బోయిన్ పల్లి మార్కెట్ ను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
సికింద్రాబాద్ : బోయిన్ పల్లి మార్కెట్ లో నెలకొన్న సమస్యలను స్వయంగా తెలుసుకునే ఉద్దేశంతో...
By Sidhu Maroju 2025-11-28 07:11:17 0 47
Prop News
PROPIINN Uncovers the Real Story Behind Every Property
Before You Buy, Know the Ground Because every property has a story—PROPIINN helps you read...
By Bharat Aawaz 2025-06-26 05:45:12 0 1K
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com