"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల

0
93

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల నుండి అక్టోబర్ 2 గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వరకు” రక్తదానం,  మరియు వైద్య శిబిరం,  "సేవాపక్షం" లాంటి కార్యక్రమాలను  బిజెపి నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈరోజు వెంకటాపురం 135 డివిజన్ కానాజిగూడ పెట్రోల్ పంపు వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, చింతల మాణిక్యరెడ్డి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి, భాను ప్రకాష్, మాజీ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మురళి, ఎంపీ సింగ్, రవికిరణ్, సంజయ్, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
తుఫాన్‌పై ప్రధాని-చంద్రబాబు కీలక చర్చ |
తుఫాన్ "మొంథా" ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీ...
By Akhil Midde 2025-10-27 08:52:07 0 28
Andhra Pradesh
రాయలసీమకు 'పాస్‌పోర్ట్, PoE' కార్యాలయం: వలసదారులకు మెరుగైన సేవలు |
విదేశాలకు వెళ్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్...
By Meghana Kallam 2025-10-11 05:53:08 0 55
Andhra Pradesh
గూడూరు జడ్పీ బాలికల పాఠశాలలో విద్యార్థినుల‌కు యూనిఫార్మ్స్ , బ్యాగుల పంపిణీ
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీకి చెందిన జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో...
By mahaboob basha 2025-06-13 13:14:08 0 1K
Andhra Pradesh
రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయానికి అడ్డంకులు |
రాజమండ్రిలో “శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం” స్థాపనకు సంబంధించి...
By Bhuvaneswari Shanaga 2025-10-07 04:43:09 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com