వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే

0
137

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో దెబ్బతిన్న నాలాలు, రోడ్లు మరియు ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీగణేష్  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి సందర్శించి, వారి బాధలు తెలుసుకొని పరిస్థితి చక్కదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెప్పారు. 150 డివిజన్ అంబేద్కర్ నగర్, వార్డు5 ఏఓసి అపార్ట్‌మెంట్ రెసిడెన్స్, వాసవి కాలనీ, గృహలక్ష్మి కాలనీ, వార్డు4 లక్ష్మీ నగర్, పికెట్ సుబ్బారావు కాలనీలలో దెబ్బతిన్న నాలాలు, ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించి అధికారులతో పరిస్థితి సమీక్షించి త్వరలోనే పరిస్థితిని బాగు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Entertainment
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad South superstar Suriya is on...
By BMA ADMIN 2025-05-21 13:27:38 0 2K
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 1K
Telangana
మౌళిక వసతుల కల్పనలో కుత్బుల్లాపూర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా / కుత్బుల్లాపూర్    జగద్గిరిగుట్ట డివిజన్ 126 పరిధి బీరప్ప...
By Sidhu Maroju 2025-08-07 09:22:33 0 650
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com