ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.

0
105

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకను జరుపుకున్నారు. అలాగే తెలంగాణ పాలన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తో పాటు డివిజన్ ప్రెసిడెంట్ లు నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు
*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి...
By Vadla Egonda 2025-06-08 06:17:46 0 1K
Education
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారు: సిలబస్‌లో మార్పులు |
తెలంగాణలో ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు...
By Akhil Midde 2025-10-25 06:56:54 0 53
International
రష్యా యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు.. ఉక్రెయిన్‌కు షాక్ |
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన...
By Bhuvaneswari Shanaga 2025-10-21 07:34:46 0 51
Telangana
SLP కొట్టివేత.. పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు |
తెలంగాణ ప్రభుత్వం BC రిజర్వేషన్ల పెంపుపై తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు చుక్కెదురుగా...
By Bhuvaneswari Shanaga 2025-10-16 12:22:51 0 33
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com