ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.

0
134

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకను జరుపుకున్నారు. అలాగే తెలంగాణ పాలన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తో పాటు డివిజన్ ప్రెసిడెంట్ లు నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
గూడూరు మండలం మునగాల గ్రామం లో గత 15 సంవత్సరాల నుంచి అవస్థలు పడుతున్న అంగన్‌వాడీ సెంటర్-నెం=3
సొంత భవనం లేక ఎంపీడీవో ను అర్జీలు ఇచ్చినా పల్లె కాదా    భావిపౌరుల భవిష్యత్కు...
By mahaboob basha 2025-10-30 12:50:46 0 84
Telangana
శ్రీ రేణుకా దేవి ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించండి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్.      మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్...
By Sidhu Maroju 2025-08-03 16:39:26 0 649
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com