ఘనంగా ప్రధానమంత్రి జయంతి వేడుకలు.

0
104

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకను జరుపుకున్నారు. అలాగే తెలంగాణ పాలన దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చింతల మాణిక్య రెడ్డి తో పాటు డివిజన్ ప్రెసిడెంట్ లు నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ,...
By Sidhu Maroju 2025-08-24 15:49:55 0 372
Telangana
ఫాదర్ బాలయ్య నగర్ ల్లో కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో ఆందోళన
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా :అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఫాదర్ బాలయ్య నగర్‌లో ఉన్న...
By Sidhu Maroju 2025-08-21 15:47:41 0 452
Telangana
గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ టెలికాం కాలనీలోని గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజా...
By Sidhu Maroju 2025-09-03 10:42:41 0 200
BMA
Why Every Media Professional Should Join Bharat Media Association (BMA)
Why Every Media Professional Should Join Bharat Media Association (BMA) In Today’s...
By BMA (Bharat Media Association) 2025-05-16 06:47:14 0 3K
Sports
వన్డే సిరీస్‌ కోసం టీమిండియా బయలుదేరింది |
టీమిండియా వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరింది. ఈ సిరీస్‌లో మూడు వన్డేలు...
By Bhuvaneswari Shanaga 2025-10-16 09:31:05 0 81
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com