గూడూరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మండల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బుజ్జుగు దానమయ్య రెండో వార్డు పెన్షన్ పంపిణీ

0
240

గూడూరు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మండల సహకార పరపతి సంఘం అధ్యక్షుడు బుజ్జుగు దానమయ్య రెండో వార్డు పెన్షన్ పంపిణీ చేపట్టారు   

మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జే సురేష్ పాల్గొని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జె. " సురేష్ మాట్లాడుతూ వృద్ధులు వితంతువులకు 4000,దివ్యాంగులకు కుష్టి వ్యాధిగ్రస్తులకు 6000, కిడ్నీ కాలేయము తల సేమియా బాధితులకు 10000,పూర్తి వైకల్యం ఉన్నవారికి 15000 రూపాయలను, ప్రతినెలా ఒకటో తేదీనే ఇస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అలాగే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అధికంగా ఉన్నప్పటికీ ఒకపక్క అభివృద్ధి, సంక్షేమం, సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం జరిగింది. వీటిని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారానికి తెర లేపుతూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పింఛన్లు తొలగించకూడదనే ఉద్దేశంతో మా నాయకుడు ముఖ్యమంత్రివర్యులు నారా

అందజేయడం చంద్రబాబునాయుడు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అర్హులైన దివ్యాంగుల పింఛన్లను తొలగించకుండా, అనర్హులైన దివ్యాంగుల వారు దొంగ పేరుతో మోసం సర్టిఫికెట్ల చేస్తూ పింఛన్లు పొందుతున్నటువంటి వారికి మరొకసారి అవకాశం కల్పిస్తూ డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన వారికి అర్హుల నాయకులు దాని జీర్ణించుకోలేక చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఆలోచన తప్ప మరొకటి లేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. 

Search
Categories
Read More
Media Academy
🌟 BMA Academy: Building Journalists for Tomorrow
🌟 BMA Academy: Building Journalists for Tomorrow At BMA Academy, we don’t just teach; we...
By Media Academy 2025-04-29 08:41:17 0 3K
Sports
బీహార్ రంజీ జట్టుకు సూర్యవంశీ ఉపనేతగా ఎంపిక |
రంజీ ట్రోఫీ 2025–26 సీజన్‌కు బీహార్ జట్టు వైస్ కెప్టెన్‌గా 14 ఏళ్ల వయసులో వాయభవ్...
By Bhuvaneswari Shanaga 2025-10-13 09:36:16 0 33
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 94
Sports
సిడ్నీ వన్డేలో భారత్‌ టార్గెట్‌ 237 పరుగులు |
సిడ్నీ వేదికగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా 236 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో భారత్‌కు...
By Akhil Midde 2025-10-25 07:21:52 0 48
Andhra Pradesh
ఆటో డ్రైవర్లు, మహిళల ప్రయాణంపై కీలక సమావేశం |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య విజయవాడలో జరిగిన...
By Bhuvaneswari Shanaga 2025-09-29 12:36:55 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com