రోడ్డు ప్రమాదంలో.. మహీళ దుర్మరణం

0
247

గూడూరు, ఆగష్టు 31, ప్రభాతవార్త: కె. నాగలాపురం పోలీస్ స్టేషన్

 

పరిధిలోని పెద్దపాడు గ్రామం దగ్గర ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అరుణమ్మ (40) దుర్మరణం చెందింది. సి.బెళగల్ మండలం పొలకల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వరరెడ్డి, భార్య అరుణమ్మలు ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయల్దేదారు. వీరు పెద్దపాడు గ్రామం దగ్గర ఉన్న మలుపు దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ఎపి 39 7875 అనే కారు స్పీడ్గా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణమ్మ అక్కడికక్కడే మృతి చెందగా భర్త వెంకటేశ్వరరెడ్డికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన వెంటనే కె.నాగలాపురం పోలీసులు హుటా హుటిన సంఘటనా వలానికి చేరుకొని పరిస్థితిని సమీకించారు. అనంతరం గాయం

Search
Categories
Read More
Bharat Aawaz
మైతిలి శివరామన్ – కూలీలకు న్యాయం కోసం జీవితాన్ని అర్పించిన పోరాటయోధురాలు
మైతిలి శివరామన్ (1939–2021) అనే పేరు వినగానే, కూలీల హక్కుల కోసం కదిలిన గొంతు, దళిత మహిళల...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-29 10:58:33 0 845
BMA
Photojournalism: Telling Stories Beyond Words
Photojournalism: Telling Stories Beyond Words Photojournalism emerged as a powerful medium...
By Media Facts & History 2025-04-28 13:36:38 0 2K
BMA
Media Consultancy & Strategic Advisory Services: Unlocking New Opportunities
Media Consultancy & Strategic Advisory Services: Unlocking New Opportunities At Bharat Media...
By BMA (Bharat Media Association) 2025-04-27 17:02:15 0 2K
Telangana
శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.
  కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో  స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా...
By Sidhu Maroju 2025-07-10 09:25:29 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com