'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్' లో జరిగిన స్నేహితుల దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నాయకులు

0
621

సికింద్రాబాద్/ బేగంపేట్.

బేగంపేట్ లోని 'దేవనార్ స్కూల్ ఫర్ బ్లైండ్ హైదరాబాద్' లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, హాజరై అంధుల కోసం ఏర్పాటుచేసిన విద్యాలయాన్ని సందర్శించి వ్యవస్థాపకులు సాయిబాబాగౌడ్ జ్యోతిలను అభినందించారు. అలాగే హనుమాన్ చాలీసా మల్కాజ్గిరి భక్తమండలి నిర్వహకులు ఫణి బృందం, నాగేశ్వరరావు, శివకృష్ణ, రాకేష్, పలువురు పిల్లలలో భక్తి భావం పెంపొందించి ఆత్మస్థైర్యం నెలకొల్పడం గొప్పదని అభివర్ణించారు. ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు మేకల రాము యాదవ్ హేమంత్ పటేల్ వంశీ ముదిరాజ్, పలువురు భక్తులు సమాజ సేవకులు తదితరులు హాజరయ్యారు.

   -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Telangana
తెలంగాణ పాలిసెట్ వెబ్ సైట్ లో గందరగోళం
  తెలంగాణ పాలిటిక్ సెట్ వెబ్ సైట్ లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరిగిపోయిన సీట్ల...
By Sidhu Maroju 2025-07-07 15:09:42 0 966
Telangana
Relief for HCA | హెచ్‌సిఏకు హైకోర్టు ఉపశమనం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (#HCA) కు #HighCourt పెద్ద ఊరట కల్పించింది. హైకోర్టు ఆదేశాల...
By Rahul Pashikanti 2025-09-12 04:33:25 0 13
Telangana
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్...
By Sidhu Maroju 2025-07-14 12:47:11 0 896
Uttarkhand
Uttarakhand Mulls Reopening Nanda Devi Peak After 42-Year Ban
After four decades, Uttarakhand is exploring the possibility of reopening Nanda Devi (7,816 m)...
By Bharat Aawaz 2025-07-17 07:33:09 0 846
Telangana
నేడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి.
హైదరాబాద్:   23. ఆగష్టు...టంగుటూరి ప్రకాశం పంతులు జన్మదిన సందర్భంగా జోహార్లు...
By Sidhu Maroju 2025-08-23 10:10:11 0 391
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com