ఘనంగా పౌర హక్కుల దినోత్సవం
Posted 2025-07-29 11:34:14
0
886
మల్కాజిగిరి/ఆల్వాల్
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదమ్మ నగర్లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ , జిల్లా సభ్యులు శరణగిరి ఆధ్వర్యం వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న బస్తీవాసులు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ముఖ్యంగా,కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయడం. ప్రభుత్వ పాఠశాలలో అదనపు గది నిర్మాణం. తాగునీటి పైప్లైన్ ఏర్పాటు. యుజిడి రీమోడలింగ్ పనులు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, తహసిల్దార్ రాములు,డిప్యూటీ తహసిల్దార్ , ఎస్.ఐ. మల్లేశ్, సివిల్ సప్లై అధికారి దినేష్,ఏ ఎస్ డి ఓ , ఆర్ ఐ.రమ్యశ్రీ, బస్తీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పెద్దమండ్యం: గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం, 16వ శతాబ్దపు శిలాశాసనం లభ్యం.
అనమయ్య జిల్లా, తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యం గ్రామం పేరు వెనుక గొప్ప చరిత్ర దాగి ఉంది....
File Your Income Tax Return Online with Confidence
File your Income Tax Return (ITR) online with expert assistance and ensure a smooth, accurate,...
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం తెలంగాణ పోలీసుల పోరాటం
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిపై తెలంగాణ పోలీస్ విభాగం...
పోలీసు శిక్షణ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగాలు ::
కర్నూలు : కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మరియు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్ లో650 మంది ట్రైన్...
Assam Budget Session Raises Business Growth Expectations
The Assam government has announced that the Budget Session of the Legislative Assembly will...