ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

0
678

 

 

మల్కాజిగిరి/ఆల్వాల్

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదమ్మ నగర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ , జిల్లా సభ్యులు శరణగిరి ఆధ్వర్యం  వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న బస్తీవాసులు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ముఖ్యంగా,కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయడం. ప్రభుత్వ పాఠశాలలో అదనపు గది నిర్మాణం. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు. యుజిడి రీమోడలింగ్ పనులు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, తహసిల్దార్  రాములు,డిప్యూటీ తహసిల్దార్ , ఎస్‌.ఐ. మల్లేశ్, సివిల్ సప్లై అధికారి దినేష్,ఏ ఎస్ డి ఓ , ఆర్ ఐ.రమ్యశ్రీ, బస్తీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
BJP’s New Telangana Team | తెలంగాణలో బీజేపీ కొత్త బృందం
తెలంగాణ బీజేపీ రాష్ట్ర యూనిట్ కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. మొత్తం 22 మంది పదవులలో...
By Rahul Pashikanti 2025-09-09 07:19:35 0 51
BMA
✍B.G. Horniman: The Foreign Journalist Who Became India’s Voice
✍B.G. Horniman: The Foreign Journalist Who Became India’s Voice The British Man Who Stood...
By Your Story -Unsung Heroes of INDIA 2025-04-29 12:48:02 0 4K
Bharat Aawaz
మీడియా మూగబోయిందా?
https://youtu.be/AkEiqPBhFko
By Hazu MD. 2025-08-21 04:25:13 0 486
Telangana
పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల
అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం...
By Sidhu Maroju 2025-07-01 08:08:46 0 945
Mizoram
PM Lays Foundation for PMJVK Development Projects in Siaha, Mizoram
On July 16, 2025, Union Minister George Kurian virtually inaugurated two new infrastructure...
By Bharat Aawaz 2025-07-17 07:05:03 0 827
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com