ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

0
713

 

 

మల్కాజిగిరి/ఆల్వాల్

మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు యాదమ్మ నగర్‌లో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ , జిల్లా సభ్యులు శరణగిరి ఆధ్వర్యం  వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న బస్తీవాసులు తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు. ముఖ్యంగా,కరెంట్ మీటర్లు ఏర్పాటు చేయడం. ప్రభుత్వ పాఠశాలలో అదనపు గది నిర్మాణం. తాగునీటి పైప్‌లైన్ ఏర్పాటు. యుజిడి రీమోడలింగ్ పనులు చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్, తహసిల్దార్  రాములు,డిప్యూటీ తహసిల్దార్ , ఎస్‌.ఐ. మల్లేశ్, సివిల్ సప్లై అధికారి దినేష్,ఏ ఎస్ డి ఓ , ఆర్ ఐ.రమ్యశ్రీ, బస్తీవాసులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
Alwal : save hindu graveyard
    GHMC illegally converting a Hindu graveyard, which is occupied in 15.19 acres,...
By Sidhu Maroju 2025-07-08 08:25:31 0 1K
Telangana
ఫోన్ ట్యాపింగ్ అట్ మల్కాజిగిరి
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్.*.. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..*....
By Vadla Egonda 2025-06-18 19:49:27 0 1K
Telangana
హనుమకొండలో జాతీయ అథ్లెటిక్స్‌ జోష్‌ |
హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో మూడురోజుల పాటు జరగనున్న 5వ జాతీయ స్థాయి...
By Bhuvaneswari Shanaga 2025-10-17 05:40:24 0 26
Karnataka
Karnataka May Require YouTubers to Obtain Licenses |
The Karnataka government is considering a licensing requirement for YouTubers launching channels...
By Pooja Patil 2025-09-16 07:24:28 0 63
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com