మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
879

మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ 

అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి 134 కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 'ఓడి బియ్యం' అత్యంత భక్తి శ్రద్ధలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రెహమత్, సాజిద్, లింగారెడ్డి, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్థిక ఒత్తిడిలో తెలుగు ప్రజల జీవితం |
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అధికంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది....
By Bhuvaneswari Shanaga 2025-10-23 04:19:00 0 23
Arunachal Pradesh
Arunachal Pradesh Begins Work on Namsai Medical College |
The Arunachal Pradesh government has started construction of its second medical college in...
By Pooja Patil 2025-09-16 09:42:08 0 163
Entertainment
చిరు ఇంట తారల దీపావళి.. మెగా మజిలీ |
మెగాస్టార్ చిరంజీవి ఇంట ఈ ఏడాది దీపావళి వేడుకలు సినీ తారలతో కళకళలాడాయి. హైదరాబాద్‌లోని ఆయన...
By Bhuvaneswari Shanaga 2025-10-21 11:24:00 0 36
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com