మైసమ్మ అమ్మవారికి ఓడి బియ్యం అందజేసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

0
880

మల్కాజ్గిరి జిల్లా / అల్వాల్ 

అల్వాల్ డివిజన్ ముత్యంరెడ్డి నగర్‌లోని మైసమ్మ తల్లికి 134 కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి 'ఓడి బియ్యం' అత్యంత భక్తి శ్రద్ధలతో అందజేశారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, రెహమత్, సాజిద్, లింగారెడ్డి, కాలనీ అధ్యక్షుడు సతీష్ పాల్గొన్నారు.

-సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
నెల్లూరులో ఉరుములతో వర్షం.. ప్రజలకు అప్రమత్తత సూచన |
నెల్లూరు జిల్లా:నెల్లూరు నగరంలో ఈ మధ్యాహ్నం భారీ ఉరుములతో కూడిన వర్షం ప్రవేశించింది. వాతావరణ శాఖ...
By Bhuvaneswari Shanaga 2025-10-07 10:34:50 0 27
Telangana
బస్తీ వాసులకు అండగా రెడ్డి శెట్టి
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అయినా పాపయ్య నగర్ తో...
By Vadla Egonda 2025-07-23 10:04:52 0 897
Tripura
Tripura Leaders Summoned Over Alleged Communal Remarks |
Authorities in Tripura have issued notices to two political leaders for allegedly making communal...
By Pooja Patil 2025-09-15 12:39:13 0 61
Andhra Pradesh
ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం
గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం, నిజాం...
By mahaboob basha 2025-07-05 11:45:21 0 1K
Andhra Pradesh
గ్రేట్ అమరావతి ఫెస్టివల్ ప్రారంభం.. ఆఫర్ల వర్షం |
విజయవాడలో నేటి నుంచి గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈనెల 19 వరకు కొనసాగనున్న ఈ...
By Bhuvaneswari Shanaga 2025-10-13 06:56:46 0 29
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com