మొహరం పండగ పురస్కరించుకొని మౌలాలికి విచ్చేసిన మైనంపల్లి.

0
985

 మొహరం పండుగ సందర్భంగా మౌలాలి చౌరస్తాకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు విచ్చేసి భక్తిశ్రద్ధలతో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హనుమంత్ రావు మాట్లాడుతూ మొహరం పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి గుర్తుగా నిర్వహించే ఈ మొహరం మాసాన్ని స్పూర్తిగా మానవతా వాదానికి పునరాంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియజేసినారు.ఈ కార్యక్రమంలో 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బి కే శీను, గుండు నిరంజన్ వెంకన్న, హమీద్ భాయ్, మజార్ భాయ్, ,దశరథ రెడ్డి, ఫరూక్,  నర్సింగ్ రావు మంద భాస్కర్ , చందు, నరసింహ షకీల్, అజయ్ ప్రేమ్ శివాజీ, పిట్టల నాగరాజ్ ,పార్థు, నరేష్, శివ పాండురంగ చారి , , ధరణి,కృష్ణ, బన్నీ , జాన్వీ, సునీత పద్మ మరియు ఇతర నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
శ్రీ బాలాజీ రాధాకృష్ణ మఠం భూమి, లీజును రద్దు చేయండి.
మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లా/ అల్వాల్ అల్వాల్ సర్కిల్ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో...
By Sidhu Maroju 2025-07-28 11:08:10 0 697
Karnataka
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని
మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి...
By mahaboob basha 2025-06-16 15:12:42 0 1K
Telangana
కాలనీల అభివృద్ధి దిశగా 133 డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మచ్చబొల్లారం రాయల్‌ ఎన్‌క్లేవ్‌ కాలనీ,...
By Sidhu Maroju 2025-08-24 15:49:55 0 395
Madhya Pradesh
Madhya Pradesh Transfers 18 IAS Officers in Key Departments |
The Madhya Pradesh government has transferred 18 IAS officers across important departments to...
By Pooja Patil 2025-09-16 06:21:04 0 378
Bihar
मुख्यमंत्री महिला रोजगार योजना: महिलाओं को नए अवसर
मुख्यमंत्री महिला रोजगार योजना (#WomenEmployment) के तहत सरकार ने महिलाओं को स्वरोज़गार और रोजगार...
By Pooja Patil 2025-09-11 06:47:11 0 233
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com