పౌర హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించిన: శరణగిరి దుంపల

0
982

అల్వాల్, వెంకటాపురం కొత్తబస్తీ లోని అంబేద్కర్ కమిటీ హాల్ లో పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అల్వాల్ మండల డిప్యూటీ తాసిల్దార్ పృథ్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అనగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను వివరించడం జరిగింది. దళిత గిరిజనులకు ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ తులసి అల్వాల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమ్యశ్రీ, ఎస్సీ ఎస్టీ Poa Act. మెంబర్ శరణ్ గిరి దుంపల కొత్తబస్తీ వెంకటపురం గ్రామ ప్రజలు అంబేద్కర్ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sports
కొలంబో వేదికగా ఆసీస్–పాక్ మహిళల మ్యాచ్ |
మహిళల వరల్డ్‌కప్‌లో నేడు ఆస్ట్రేలియా మరియు పాకిస్తాన్ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:08:39 0 31
Andhra Pradesh
హొళగుంద బన్ని పోరాటం: ఇద్దరు మృతి, గాయాలు |
  దసరా సందర్భంగా కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో జరిగిన బన్ని stick festival...
By Bhuvaneswari Shanaga 2025-10-03 05:23:27 0 129
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 60
Meghalaya
Meghalaya CM Conrad Sangma Announces Major Cabinet Reshuffle |
Meghalaya CM Conrad K. Sangma has announced a major cabinet reshuffle, with eight ministers,...
By Pooja Patil 2025-09-16 08:11:46 0 57
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com