చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ ఆత్మహత్య

0
991

పాపిరెడ్డి కాలనీ ఆరంబ్ టౌన్ షిప్ లో తాను నివాసం ఉంటున్న భవనంపై నుంచి దూకి పాలకొండ కుమారి (33) అనే వివాహిత ఆత్మహత్య. మానసిక ఆరోగ్యమే ఆత్మహత్యకు కారణమని ప్రాధమికంగా నిర్దారించిన పోలీసులు.  గృహిణి అయిన కుమారి గత మూడు సంవత్సరాలుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చికిత్స కూడా తీసుకుంటుందని ఫిర్యాదు లో తెలిపిన కుటుంబ సభ్యులు.  మృతురాలు కుమారికి బురద ప్రసాద్ రావుతో 17 సంవత్సరాల క్రితం వివాహమైంది. వారికి ప్రశాంత్ కుమార్ (15), రియాన్షిక (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు....ఈ ఘటనపై చందానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....

Search
Categories
Read More
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:59:47 0 1K
Andhra Pradesh
పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి :- దౌల మండల కో ఆప్షన్ సభ్యులు
మండల కో ఆప్షన్ సభ్యులు దౌల సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఓ ఆర్ డి మధులతకు పెండింగ్ బిల్లులు...
By mahaboob basha 2025-10-06 13:30:53 0 92
Telangana
కార్మికుల సంక్షేమం కోసమే యూనియన్లు : ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మౌలాలి లోని N F C ( న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్) అణు ఇంధన సంస్థ...
By Sidhu Maroju 2025-10-09 10:18:35 0 51
Rajasthan
Rajasthan Players Shine at World University Games in Germany
Seven talented Rajasthan basketball players have been selected for Team India at the FISU World...
By Bharat Aawaz 2025-07-17 07:40:42 0 965
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com