మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.

0
1K

మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త విన బోతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ మిలటరీ ఏరియాలలో అదనపు రోడ్ల ఆర్కే పురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసి సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను, అదేవిదంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని దీని కోసం చాలా ఎంతో కృషి చేశాను. సికింద్రాబాద్ , తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నారనీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను . అంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  తెలియజేశారు.

 

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Telangana
బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు
 బిజెపి రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ శ్రీ...
By Sidhu Maroju 2025-06-30 16:48:09 0 1K
Punjab
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields Results
Punjab's AGTF Strikes Hard: State’s Crackdown on Organised Crime Yields...
By BMA ADMIN 2025-05-20 08:20:15 0 2K
Telangana
ది హౌస్ ఆఫ్ మండి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు...
By Sidhu Maroju 2025-12-07 14:40:03 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com