తెలంగాణ & ఏపీలో నియోజకవర్గాల పునర్విభజనకు లైన్ క్లియర్!

0
1K

175 నుంచి 225కు పెంపునకు మార్గం సుగమం
119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు.. తెలంగాణ శాసనసభ స్థానాలు 119 నుంచి 134కు పెంపునకు మార్గం సుగమమైంది. దేశంలో జన గణన చేపట్టడానికి అనుమతిస్తూ సోమవారం కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జనగణన వచ్చే ఏడాది పూర్తి కానుంది. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాలు.. శాసనసభ స్థానాల పునర్వి భజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. రాజ్యాంగంలోని 170వ అధికర ణలోని సెక్షన్-15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్ర ప్రదేశ్లో 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టా లని విభజన చట్టం-2014లో సెక్షన్-26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది

Search
Categories
Read More
Andhra Pradesh
రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు
కర్నూలు నగరంలోని ఉస్మానియా కళాశాలలో రూ.1.40 కోట్ల రూసా నిధులతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి...
By mahaboob basha 2025-06-14 14:53:49 0 1K
Sports
భారత్‌ బలంగా ముందుకు: జైశ్వాల్‌ అద్భుతం |
ఢిల్లీ టెస్ట్‌లో రెండో రోజు ఆట ప్రారంభమైంది. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్‌ 318/2...
By Bhuvaneswari Shanaga 2025-10-11 05:15:29 0 60
Telangana
2023లో 40% ప్రమాదాలు సాయంత్రం సమయంలో |
తెలంగాణలో 2023లో నమోదైన రోడ్డు ప్రమాదాల్లో సుమారు 40% సాయంత్రం 3 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-06 06:59:50 0 27
Assam
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket
Operation Ghost SIM: How Army, Assam Cops Tracked Down Pak-Linked Racket Operation Ghost SIM:...
By BMA ADMIN 2025-05-19 17:40:18 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com