కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని

0
1K

మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారి తో కలిసి కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు దర్శించుకున్నారు...దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వారికి మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు... ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ ను దర్శించుకున్న కేంద్ర మంత్రి ఎం.పి అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు.. అంతకు ముందు పద్భనాభ అతిధి గృహంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జ్యోషి గారిని ఎంపీ బస్తిపాటి నాగరాజు మర్యాద పూర్వకంగా కలిశారు..

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
ఆంధ్రాలో ₹1200 కోట్లతో BDL క్షిపణి కర్మాగారం |
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం జిల్లాలో ₹1200 కోట్ల వ్యయంతో క్షిపణి తయారీ యూనిట్‌ను ఏర్పాటు...
By Bhuvaneswari Shanaga 2025-10-06 04:21:23 0 31
Andhra Pradesh
ఏపీలో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి |
ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్ విప్లవానికి మరో మైలురాయి చేరింది. గూగుల్ సంస్థ విశాఖపట్నంలో 1 గిగావాట్...
By Bhuvaneswari Shanaga 2025-10-14 03:48:31 0 62
International
PM Narendra Modi held wide-ranging talks with President John Dramani Mahama of Ghana at the iconic Jubilee House, Ghana......
Both leaders reaffirmed the warm and time-tested ties between 🇮🇳 & 🇬🇭, and discussed ways to...
By Bharat Aawaz 2025-07-03 07:24:41 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com