రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు

0
22

యర్రగొండపాలెం నియోజకవర్గ TDP కార్యాలయం

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు యర్రగొండపాలెం నియోజకవర్గంలో నాలుగవ బుధవారం సమీక్ష సమావేశం మరియు డోర్ టు డోర్ కార్యక్రమంపై అవగాహన సదస్సు ఘనంగా జరిగింది.

ఇన్ చార్జ్ శ్రీ Guduri Erixion Babu గారు మాట్లాడుతూ:- ఈనెల 27వ తేదీ నుండి ప్రారంభమయ్యే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి వెళ్లి TDP ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరించాలి. బూత్ స్థాయి నాయకులు ప్రతి కుటుంబాన్ని కలిసి ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండాలని" పిలుపునిచ్చారు.

ప్రతి బూత్ లో 100% కవరేజ్ తో D2D ని విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారితో కలిసి నేను కూడా పాల్గొన్నాను.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి వేగం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పరిశ్రమలు,...
By Pagadala Venkateswar 2026-04-29 04:50:53 0 106
Telangana
సజ్జనార్ పర్యవేక్షణలో హనుమాన్ జయంతి.|
    సికింద్రాబాద్: ఈ నెల 2న జరగనున్న హనుమాన్ జయంతి సందర్భంగా తాడు బండ్ ప్రాంతంలో...
By Sidhu Maroju 2026-03-31 09:25:17 0 165
Andhra Pradesh
ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు
కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో...
By Hari Krishna 2025-12-14 03:55:34 0 303
Delhi - NCR
Revolutionizing Recovery: Advanced Neuro-Center Opens in Delhi
In a major boost to the city’s healthcare infrastructure, Lupin launched Atharv Ability in...
By Dunna Jessicaruth 2026-05-15 08:08:00 0 81
Andhra Pradesh
జిల్లా మహిళా అభివృద్ధి సంస్థకు వాహనం కేటాయింపు ;;
కర్నూలు : కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా కలెక్టరేట్  లోని సునయన ఆడిటోరియం ...
By Hari Krishna 2026-01-06 00:09:25 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com