గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధి_ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్.

0
182

గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి యజ్ఞాన్ని కొనసాగిస్తూ గుంటూరు పట్టణం తూర్పు నియోజకవర్గం 56వ డివిజన్ మోతిలాల్ నగర్ నందు రూ.31 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ గారు శంకుస్థాపన చేశారు.  

ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే గారు స్పందిస్తూ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి గడపలోనూ సంతోషాలు కనిపిస్తున్నాయి. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లతో ప్రజలకు అందిస్తూ స్వర్ణాంధ్ర సాధన కోసం కృషి చేస్తున్నామని, ప్రజలు సంక్రాంతి సంబరాలను ఎంత సంతోషంగా చేసుకున్నారో చూస్తేనే అర్థమవుతుందని, గత ప్రభుత్వంలో గొప్పగొప్ప కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేసిన దుర్మార్గపు పాలన జగన్ ప్రభుత్వానిదైతే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి పారిశ్రామిక ప్రగతికి బాటలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ గారికే దక్కుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను అని తెలిపిన గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారు.

ఈ కార్యక్రమం లో డిప్యూటీ మేయర్ షేక్ సజ్జిల గారు #ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_తెలుగు_మహిళ_సెక్రటరీ_గుడిపల్లి_వాణి  

మరియు కూటమి నాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ఏపీ మోడల్ స్కూల్ కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, అడవినాథ కుంటలోని ఏపీ మోడల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం సిఈసి...
By Kothuru Murali 2026-04-16 17:18:55 0 78
Telangana
ఆపదలో ఉన్న వారికి వరం ముఖ్యమంత్రి సహాయ నిధి : లబ్ధిదారులకు అండగా ఎమ్మెల్యే మర్రి. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఆపదలో ఉన్నవారికి...
By Sidhu Maroju 2026-02-27 09:10:42 0 149
Andhra Pradesh
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కు పాదం విజయవాడలో కఠిన ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు   నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను...
By Rajini Kumari 2025-12-29 08:38:01 0 126
Andhra Pradesh
విద్యార్థులకు శక్తి టీం అవగాహన సదస్సు
చీరాల పట్టణంలో దర్బార్ రోడ్డు లోని ఐస్ మ్యాజిక్ వద్ద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించిన...
By Vadlamudi NagaVenkat 2026-04-02 09:44:24 0 390
Andhra Pradesh
నరసింహారెడ్డి పోరాటం యువతకు స్ఫూర్తి: డీఆర్వో.
బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన తొలి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం...
By Pagadala Venkateswar 2026-02-22 10:58:17 0 93
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com