40 లక్షల రూపాయలతో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ పనులు మొదలు : కార్పొరేటర్ శ్రవణ్ కుమార్

0
2K

*దాదాపు 40 లక్షల రూపాయలతో స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు చెప్పట్టిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఓల్డ్ నేరెడీమేట్, డైట్ కాలేజీ, మూడు గుళ్ళు ప్రాంతం లో పర్యటించి పలు అభివృధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ వినాయక నగర్ ఓల్డ్ నేరెడీమేట్ మెయిన్ రోడ్డు పైన స్ట్రాం వాటర్ డ్రైన్ పనులు దాదాపు 40 లక్షల రూపాయల వ్యయం తో పూర్తి చెయ్యనునట్లు తెలిపారు. దీని వల్ల రోడ్ల పై పొంగే వర్షపు నీరు బస్తి లలో రాకుండా ఆగుతాయని అన్నారు. అదే విధంగా ఓల్డ్ నేరెడీమేట్ లో పలు ప్రదేశాలలో పడిన గుంతలు పూడవాలని జి. హెచ్.ఎం.సి అధికారులకు సూచించగా వెంటనే పనులు చెప్పట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏ. ఈ నవీన్, రమేష్, సుందర్ యాదవ్, నందు యాదవ్, మురళి గౌడ్, సంతోష్, ఈశ్వర్, భాస్కర్, పవన్, శ్రీరామ్ యాదవ్,బాబు గౌడ్, మాధవ్,బాబాన్ సింగ్, ఏ. కె సింగ్, శంకర్, వెంకట్ యాదవ్

Search
Categories
Read More
Telangana
నకిలీ ఐ.డి గుర్తింపు కార్డులతో అనుమతి లేని ఆర్మీ ప్రాంతం లోకి నలుగురు వ్యక్తుల చొరబాటు. అదుపులోకి తీసుకున్న తిరుమలగిరి పోలీస్ లు.
సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను...
By Sidhu Maroju 2025-06-20 10:14:18 0 1K
Haryana
Six Arrested on Suspicion of Spying for Pakistan, Including One Woman: Indian Army and Police Conduct Joint Operation
Six Arrested on Suspicion of Spying for Pakistan, Including One Woman: Indian Army and Police...
By BMA ADMIN 2025-05-22 05:22:51 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com