డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సై

0
56

డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన దర్శి, ముండ్లమూరు నూతన ఎస్సైలు

దర్శి, ముండ్లమూరు మండలాలకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సైలు శ్రీ జి. ఏడుకొండలు గారు, శ్రీ పి. కోటేశ్వరరావు గారు దర్శి టీడీపీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు డా. గొట్టిపాటి లక్ష్మీ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడంతో పాటు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించా

Search
Categories
Read More
Andhra Pradesh
మాజీ ప్రధాని విగ్రహ ఆవిష్కరణ
కర్నూలు :  దేశ మాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి కాంస్య  విగ్రహాన్ని...
By Hari Krishna 2025-12-12 14:00:55 0 308
Business & Finance
Ignoring ISO Standards Can Harm Your Business Growth
Ignoring ISO standards can reduce customer trust, limit business opportunities, and affect...
By Navya Sree 2026-07-11 06:54:59 0 51
Andhra Pradesh
మదనపల్లి: నిందితుడిపై పిడిగుద్దులు.. అదుపుతప్పిన పరిస్థితి.
మదనపల్లెలో బాలిక హత్య కేసులో నిందితుడి ఇంటి వద్దకు మంగళవారం వేలాది మంది స్థానికులు తరలివచ్చారు....
By Pagadala Venkateswar 2026-02-17 11:45:43 0 157
Telangana
"బాల్క సుమన్ లొంగిపోయినట్లు ప్రచారం.. అధికారిక ధృవీకరణ కోసం ఎదురుచూపు.|
హైదరాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్వచ్ఛందంగా హైదరాబాద్‌లోని నాంపల్లి పోలీస్...
By Sidhu Maroju 2026-05-30 08:38:18 0 162
Telangana
షవర్ బాత్ చేసిన గణేష్ మహరాజ్.
హైదరాబాద్ జిల్లా. సికింద్రాబాద్ :  గణేష్ మహారాజ్ షవర్ బాత్ చేయడమేంటి అని ఆశ్చర్య పోతున్నారా?...
By Sidhu Maroju 2025-09-03 18:48:28 0 397
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com