బిర్లా ఐలయ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న పాలకవర్గం

0
145

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూలై 10 మండలంలోని రేణిగుంట ప్రధాన కార్యాలయం పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలకవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసారు. చైర్మన్గా నెమిలే మహేందర్ గౌడ్. డైరెక్టర్లుగా. మసిరెడ్డి సురేందర్ రెడ్డి. గుజ్జుల బాలరాజు. జంగలక్ష్మి.భూక్య మాన్య. కోరే మల్లయ్య. రాపోలు నారాయణరెడ్డి. కోటగిరి సంతోష. జూకంటి వీరయ్య. గుడిసెల నరసింహులు. చెట్టుకూరి గౌరయ్య. చెక్కల బాలయ్య. చిగుళ్ల చంద్రపాల్ తదితరులు పదవి బాధ్యతలు స్వీకరించారు

Search
Categories
Read More
Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు  ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
By Pagadala Venkateswar 2026-01-23 05:45:48 0 351
Andhra Pradesh
మన్యం, విజయనగరం జిల్లాలకు Yellow Alert
రాబోయే మూడు గంటల్లో పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై, చెదురుమదురుగా...
By Boiena Rajesh 2026-06-18 05:15:07 0 144
Andhra Pradesh
దుర్గా మల్లేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
ప్రకటన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు చేనేత పట్టు వస్త్రాల సమర్పణ విజయవాడ...
By Rajini Kumari 2026-02-14 14:14:14 0 184
Telangana
కారు ప్రమాదంలో గాయపడ్డ వృద్ధ దంపతులు: స్వల్ప గాయాలు, ఆసుపత్రికి తరలింపు.|
సికింద్రాబాద్. :మారేడుపల్లి లో రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. వైద్య పరీక్షల నిమిత్తం కారులో...
By Sidhu Maroju 2025-11-04 10:25:28 0 268
Telangana
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...
By Sidhu Maroju 2025-11-16 13:38:19 0 224
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com