CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్ల సమావేశం.

0
157

AP: అమరావతిలో CM చంద్రబాబు అధ్యక్షతన బ్యాంకర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వార్షిక రుణ ప్రణాళిక అమలుపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), వ్యవసాయ రంగాలకు రుణాల మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సమీక్షలో పయ్యావుల, కొండపల్లితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Leadership in Khaki: The Journey of IPS Nirmal Kumar Azad
Leadership in Khaki: The Journey of IPS Nirmal Kumar Azad: "Integrity is not a passive...
By Kalaga Sailaja 2026-07-24 06:32:02 0 13
Andhra Pradesh
ఆంధ్ర రాజాసింగ్ రఘురామ పురం రాజును అరెస్టు చేయాలి, విలేఖరుల సమావేశంలో దళిత నేత నీలం డిమాండ్.
చీరాల  అకివీడు మాల పేట పై రాముడు పేరుతో అధికార పోలీస్ బలగలాతో దాడి చేసిన డిప్యూటీ స్పీకర్...
By Vadlamudi NagaVenkat 2026-04-07 13:01:13 0 231
Andhra Pradesh
మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.
మదనపల్లిలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నక్కలదిన్నెకు చెందిన చంద్రబాబు కుమారుడు రంగు...
By Pagadala Venkateswar 2026-07-01 06:58:19 0 59
Telangana
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి
మంచిర్యాల: వైద్యులు సూచించిన మాత్రలు విక్రయించాలి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, వివిధ...
By Pinnehasan Odela 2026-04-11 16:01:01 0 274
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Heavy Rain Preparedness
The Madhya Pradesh government has intensified disaster preparedness measures as heavy rainfall is...
By Navya Sree 2026-06-27 05:29:08 0 40
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com