ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్

0
149

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం రాయచోటి రూరల్ పరిధిలోని అబ్బవరం గ్రామంలో సోమవారం ఉదయం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లక్ష్మీప్రసాద్ రెడ్డి టిడిపి యువ నాయకుడు ఆదేశాల మేరకు టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెల్లవారుజామున ఆరు గంటల నుంచి లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వృద్ధులు వికలాంగులు వితంతువులు ప్రభుత్వం పై ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఇంటి వద్దకే పెన్షన్ అందించడంలో వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గుర్రం ఆంజనేయులు రాయచోటి మండల టిడిపి తెలుగు యువత ఉపాధ్యక్షుడు బెంగళూరు మధుబాబు కార్యకర్తలు, అభిమానులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఆన్‌లైన్ దర్శనం ప్రారంభం.. సేవలను ఇలా బుక్ చేసుకోవాలిKanaka Durga Temple:కనక దుర్గ ఆలయ యాజమాన్యం ఈ వ్యవస్థను తిరుమల తిరుపతి దేవస్థానాల విజయవంతమైన ఆన్‌లైన్ సేవల నమూనాలో రూపొందించింది.
Kanaka Durga Temple: ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనక దుర్గ ఆలయంగా...
By Siva Bhaskar 2025-12-25 03:24:54 0 603
Business & Finance
CMA Report for Faster Business Loan Approvals
A CMA (Credit Monitoring Arrangement) Report is a financial statement prepared to help banks...
By Navya Sree 2026-07-23 05:54:13 0 18
SURAKSHA
Lhari Dorjee Lhatoo: A Guardian of Duty and Discipline
Leading Manipur Police with Courage, Integrity and Vision Profile at a Glance "A police...
By Lokeshwari Panthadi 2026-07-22 10:12:52 0 35
Andhra Pradesh
మదనపల్లి లో ఘనంగా ఉగాది వేడుకలు.
మదనపల్లి పీపీఆర్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ...
By Pagadala Venkateswar 2026-03-20 03:41:09 0 170
Andhra Pradesh
పుంగనూరు:42వ జాతీయ రహదారిపై ఆటో బోల్తా.. ఒకరికి గాయాలు
పుంగనూరు పట్టణంలో 42వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నుంచి వస్తున్న ఐచర్ వాహనం, MBT...
By Kothuru Murali 2026-04-06 07:17:43 0 161
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com