మంచిర్యాల్: ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలి..
Posted 2026-07-08 23:14:20
0
99
ఈనెల 18 న నిర్వహించునున్న ప్రత్యేక లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారానికి సహకరించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ నిర్మల కోరారు.. బుధవారం మంచిర్యాల్ జిల్లాలోని ప్రధాన న్యాయస్థానంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్ లో ఎస్ ఐ యాక్ట్ , ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చని తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జిలు కవిత, కృష్ణ తేజ పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Karnataka Cyber Crime Cell Stops Online Fraud Protects Citizens
Cyber Crime Cell of Karnataka Police works 24x7 to stop online fraud. They track fake loan apps,...
పుంగనూరు: పుంగనూరు పట్టణం లో అక్రమ లే అవుట్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం తహసిల్దార్ రాము అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్...
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
COVID Services: Delivering humanitarian aid during challenging times.
During the pandemic, our COVID-19 relief initiatives focused on delivering vital humanitarian aid...
Ludhiana’s Green Leap: India’s First Hydrogen-Bus Fleet
Ludhiana officially became the first city in North India to transition its entire public transit...