హమాలీల సమ్మె రైతుల ఆందోళన.....!

0
83

నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...

 

భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నల్లబెల్లి గోదాముల వద్ద హమాలీల సమ్మె కారణంగా మొక్కజొన్న దిగుమతులు నిలిచిపోవడంతో రైతులు రోడ్డెక్కారు. హమాలీ ఛార్జీలు పెంచాలని, రోజువారీ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పనులు నిలిపివేశారు. దీంతో గంటల తరబడి వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహశీల్దార్ కృష్ణ, ఎస్సై సాయి ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని హమాలీలు, రైతులతో చర్చలు జరిపారు. హమాలిలు సానుకూలంగా స్పందించారు.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి జి రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
PGRS వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగ పరుచుకోవాలి గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
*'పి.జి.ఆర్.ఎస్' వ్యవస్థను ప్రజలందరూ సద్వినియోగించుకోవాలి:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*...
By Rajini Kumari 2025-12-27 10:58:44 0 179
Andhra Pradesh
పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-20 15:00:42 0 162
Andhra Pradesh
మదనపల్లెలో 'ఏక్తాన్' ర్యాలీని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఆదివారం ఉదయం ఏక్తాన్ ర్యాలీ ఘనంగా జరిగింది. జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-08 04:51:58 0 114
Andhra Pradesh
మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్: బొబ్బిలి సీఐ
మంచి ప్రవర్తనతో ఉంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-05-21 14:24:56 0 45
Andhra Pradesh
వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద బోల్తా పడిన గడ్డివాము ట్రాక్టర్ * ప్రమాదకరంగా మారుతున్న అధికంగా లోడ్ వాహనాలు
బాపట్ల జిల్లా పరిధిలోని వెదుళ్ళపల్లి సెంటర్ వద్ద గురువారం ఒక ప్రమాదం చోటుచేసుకుంది. గడ్డివాముతో...
By Vadlamudi NagaVenkat 2026-03-12 14:34:41 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com