ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
Posted 2026-07-08 21:31:52
0
66
ప్రభుత్వ సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సూచించారు.
సోమవారం గ్రీవెన్స్ హాలులో కారుణ్య కోటాలో ఉద్యోగాలు పొందిన ఏడుగురికి నియామక పత్రాలను అందజేసిన కలెక్టర్ గారు, విధుల పట్ల నిబద్ధతతో పనిచేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనాకుమారి గారు, డీఆర్ఓ శ్రీ పి. వెంకటరమణ గారు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొడుకుపై ఆరోపణలు.. స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్..
తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కీలక ప్రకటన...
Haryana Advances Environment and Water Conservation
Haryana continues to strengthen environmental protection and water conservation through...
హన్మకొండ లో ఇందన్న సెగ... బంకుల వద్ద బారులు
భరత్ ఆవాజ్ ప్రతినిధి: అంతర్జాతీయ పరిమాణలా నేపథ్యంలో హన్మకొండ లో ఇందన కొరత...
Sanjay Kumar Shukla, IAS: Champion of Inclusive Governance
The Journey begins
"An administrator's greatest achievement is improving the lives of ordinary...
Transnational Syndicate Crushed: NCB Narcotics Bust
The Narcotics Control Bureau (NCB) dealt a massive blow to the illicit drug trade operating...