గుంటూరులో అర్ధరాత్రి యువకుల వీరంగం

0
138

గుంటూరులో అర్ధరాత్రి సమయంలో యువకులు వీరంగం సృష్టించారు. నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా చితకబాదారు. లక్ష్మీపురం నాయర్ హోటల్ సెంటర్ లో అర్ధరాత్రి సమయంలో మెయిన్ రోడ్డుపై ఒక యువకుడిని కొంతమంది మధ్య గొడవ జరిగింది దీంతో యువకులు అందరూ కలిసి నడిరోడ్డుపై ఇష్టం వచ్చినట్టు అతన్ని కొట్టారు. కింద పడిన వదలకుండా కొట్టారు నడిరోడ్డుపై జరిగిన ఘటనతో జనం తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

ఇక ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన ప్రదేశానికి చేరుకోగానే యువకులు అక్కడ నుండి పరారీ అయ్యారు దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని వీరంగం సృష్టించిన యువకులను పట్టుకునే పనిలో పడ్డారు. కాగా ఈ అర్ధరాత్రి హల్చల్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
తోటవారిపాలెం పంట పొలాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం,ఘటనా స్థలాన్ని సందర్శించిన డి.ఎస్.పి, పోలీసుల విచారణ
చీరాల: ఈరోజు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోటవారి పాలెం అంబేద్కర్ నగర్ జంక్షన సమీపంలో...
By Gadiyapudi Narendra 2026-02-02 13:18:03 0 76
Andhra Pradesh
HOD మరియు సెక్రెటరీ ఉద్యోగులకు రాజధానిలో ఇళ్ల స్థలాల అంశాన్ని సీఎం దృష్టికి కి తీసుకువచ్చిన ఏపీ ఎన్జీవో నేతలు ఏ విద్యాసాగర్ డివి రమణ
    *కొత్త ఏడాదిలో నూత‌నుత్తేజంతో ప‌నిచేద్దాం* - *స‌మ‌ష్టి...
By Rajini Kumari 2025-12-30 09:53:30 0 78
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com