చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

0
1K

 

హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి

మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు మృతి 

ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి హార్ట్ స్ట్రోక్.

సృహతప్పి పడిపోయిన వృద్ధుడుని వైద్యులు పరీక్షించి సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు విడిచిన వృద్ధుడు.వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలింపు

Search
Categories
Read More
Telangana
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
By Sidhu Maroju 2026-03-14 18:24:45 0 126
Andhra Pradesh
చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.
చీరాల  లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్...
By Vadlamudi NagaVenkat 2026-04-05 08:07:32 0 201
Telangana
దంతలపల్లి ఎస్సైగా బాధ్యత స్వీకరణ
దంతాలపల్లి న్యూస్ (భారత్ ఆవాజ్ )దంతాలపల్లి ఎస్సైగా  బాధ్యతలు స్వీకరించిన ఎస్సై రవి కుమార్ 
By Midathapalli Kiran Kumar 2026-04-27 04:10:06 0 157
Andhra Pradesh
ప్రెస్ నోట్ 👏✍️ *మధురాతి మధురo.. మన మాతృ భాషా*..
ప్రెస్ నోట్ 👏✍️ *మధురాతి మధురo.. మన మాతృ భాషా*.. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా...
By Chennaiah Kati 2026-02-21 17:08:10 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com