చేపమందు ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి

0
1K

 

హైదరాబాద్ - నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి

మెదక్ జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు మృతి 

ప్రసాదం తీసుకునేందుకు క్యూ లైన్లో నిలబడిన వృద్ధుడికి హార్ట్ స్ట్రోక్.

సృహతప్పి పడిపోయిన వృద్ధుడుని వైద్యులు పరీక్షించి సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు విడిచిన వృద్ధుడు.వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలింపు

Search
Categories
Read More
Manipur
“मोदी के मणिपुर दौरे से पहले सुरक्षा कड़ी, सेना अलर्ट”
प्रधानमंत्री #Modi के मणिपुर दौरे सै पहिले सेना अऊ सुरक्षा एजेंसियां नै सुरक्षा इंतजामां की गहन...
By Pooja Patil 2025-09-12 05:09:56 0 74
Andhra Pradesh
సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యం టిడిపి మండల కన్వీనర్ సురేష్
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుందని టిడిపి మండల...
By mahaboob basha 2025-10-04 15:31:09 0 104
Telangana
2047 హైదరాబాద్: హరిత, మానవతా, ప్రపంచ అనుసంధానం |
హైదరాబాద్:2047 నాటికి హైదరాబాద్‌ను మానవతా విలువలతో కూడిన, పచ్చదనం పరిరక్షించే, ప్రపంచంతో...
By Bhuvaneswari Shanaga 2025-10-01 06:30:50 0 36
Telangana
రైలు దిగుతుండగా ప్రమాదం,హైదరాబాద్‌లో కలకలం |
హైదరాబాద్‌లోని మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రైలు దిగుతున్న...
By Bhuvaneswari Shanaga 2025-10-06 07:54:53 0 22
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com