ఆర్ఎస్ఎస్ పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం
Posted 2026-07-07 07:34:23
0
95
చిత్తూరు జిల్లా పుంగనూరులోని జేఎండీ కళ్యాణ మండపంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పుంగనూరు ఖండం ఆధ్వర్యంలో శ్రీగురుపూజోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా విభాగ్ సద్భావన ప్రముఖ్ మోహన్రామిరెడ్డి మాట్లాడుతూ, జాతీయ జీవనానికి, హిందూ సంస్కృతికి భగవాధ్వజం ప్రతీక అని, దానిని సంఘం గురువుగా భావిస్తుందని తెలిపారు. దేశ వైభవం కోసం సేవాభావం, క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తితో పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఖండ సంఘచాలక్ ముల్లంగి రవీంద్రతో పాటు పలువురు స్వయంసేవకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Mizoram Eyes Israel Partnership for Water Development
The Mizoram government is exploring a collaboration with Israel to strengthen its water sector...
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే తిరగరాసింది
https://x.com/i/status/2042053956826984748
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర...
కూలీ సినిమా రివ్యూ & రేటింగ్: రజనీకాంత్ మళ్లీ ‘థలైవా’ అని నిరూపించగా, నాగార్జున ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ తో మళ్లీ వెండితెరపై అద్భుతంగా...
పౌర హక్కుల సంఘం పోస్టర్ ఆవిష్కరణ
పౌరహక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడదాం: ...
జులై 11న జాతీయ లోక్ అదాలత్
జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ...