నిలిచిన వర్షపు నీరు అధికారులు స్పందించాలని కోరిన కౌన్సిలర్ వినోద్ కుమార్
Posted 2026-07-04 01:58:53
0
183
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు జనాకపూర్ లో గల గాంధీ స్కూల్ సమీపంలో మరియు పోచమ్మ కాలనీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు నీరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. నిలిచిన ఈ వర్షపు నీటి వల్ల పాఠశాల విద్యార్థులు, కాలనీవాసులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ ప్రజా సమస్యపై స్థానిక కౌన్సిలర్ జాడి వినోద్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ మరియు వార్డు అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో స్పందించి ఈ సమస్యను పరిశీలించాలన్నారు. భవిష్యత్తులో ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా శాశ్వత ప్రాతిపదికన పనులను వెంటనే చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జనగణన 2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హౌస్ లిస్టింగ్ సెల్ఫ్ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు
గురువారం రోజు ఉదయం మండలంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డి గారి పల్లిలో మంత్రిగారి స్వగృహం నందు జన...
పుంగమ్మచెరువుకు హంద్రీనీవాజలాలు మళ్లింపు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువులోకి శనివారం హంద్రీనీవా జలాలను విజయవంతంగా...
South Kerala Critical Mineral Corridor Project Advances
The Kerala government has accelerated plans for the South Kerala Critical Mineral Corridor, a...
దేశ ఇంధన భద్రతకు అణుశక్తి రంగం కీలకం – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో అణుశక్తి శాఖ (Department of Atomic Energy) అధికారులతో...
The People’s Officer: Mahesh Bhagwat’s Legacy of Justice
Mahesh Bhagwat: A Beacon of Hope and Integrity
Transforming Policing Through Compassion,...