కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి

0
2K

కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి కర్నూలు ఎం.పి. బస్తిపాటి నాగరాజుప్రారంభించారు అనంతరం గ్రామంలోని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ పెద్ద వెంకన్న గ్రామ టిడిపి నాయకులు ఊరవాకిలి వెంకటేశ్వర్లు శేఖర్ రాఘవరెడ్డి నిర్వహించారు

Search
Categories
Read More
Telangana
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.
1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప...
By Sidhu Maroju 2025-07-11 07:55:22 0 1K
Andhra Pradesh
ధాన్యం కొనుగోలుకు RSKలపై రాష్ట్రం దృష్టి |
గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మద్దతుగా ధాన్యం కొనుగోలును రైతు-సాకర కేంద్రాల...
By Bhuvaneswari Shanaga 2025-10-07 06:13:58 0 24
Telangana
ఈ స్థితిలో జోక్యం కాదు: సుప్రీం వ్యాఖ్యలు |
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలపై కొనసాగుతున్న చర్చలకు సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయి....
By Bhuvaneswari Shanaga 2025-10-08 05:44:57 0 115
Odisha
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
By Bharat Aawaz 2025-07-17 08:30:18 0 982
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com