మదనపల్లె: ఐచర్ లారీ బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు.

0
60

మదనపల్లె బైపాస్‌లో సోమవారం రాత్రి ఐచర్ లారీ డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన 15 మంది కూలీలు స్వల్ప గాయాలపాలయ్యారు. తట్టివారిపల్లెలో భవన నిర్మాణ పనులు ముగించుకుని నీరుగట్టుపల్లిలోని తమ నివాసానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి విజయోత్సవ సభ విజయానికి ఏర్పాట్లు పరిశీలిస్తున్న సుగవాసి ప్రసాద్ బాబు గారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన రెండేళ్ల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల...
By Benguluri Madhubabu 2026-06-17 11:29:40 0 95
Andhra Pradesh
తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం.
  తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం 06-06-2026 Sat 08:40 Andhra...
By Pagadala Venkateswar 2026-06-06 05:53:47 0 92
SURAKSHA
Government Boosts Police Mobility with 3,000 New Patrol Vehicles
T The Andhra Pradesh government has significantly bolstered its police department's mobility by...
By Kalaga Sailaja 2026-06-30 13:23:25 0 57
Telangana
హైదరాబాద్ కా పైచాన్ !పెహల్వాన్ తెలంగాణ కేసరి విజేతలను ఘన సన్మానంచిన : మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, మే 12 : గతంలో హైదరాబాద్ కా పైచాన్ అంటే హైదరాబాద్ కా పెహల్వాన్ అనే పేరు ఉండేది”...
By Avunoori Mahesh 2026-05-12 16:59:27 0 184
SURAKSHA
C. Narayana Reddy IAS: Visionary Public Leader
Driving Transparent Administration, Inclusive Development, and Citizen-Centric Governance Across...
By Lokeshwari Panthadi 2026-07-14 11:55:22 0 133
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com