పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు

0
63

పోగొట్టుకున్న మొబైల్‌ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అందజేసిన త్రిపురాంతకం పోలీసులు

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా త్రిపురాంతకం పోలీసులు మరోసారి తమ సమర్థతను చాటారు. మొబైల్ ఫోన్ పోయినట్లు అందిన ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మొబైల్ ఫోన్‌ను విజయవంతంగా ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆ మొబైల్ ఫోన్‌ను అసలు యజమాని అయిన ఫిర్యాదుదారునికి అందజేసి వారి ఆనందానికి కారణమయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోయినా లేదా దొంగిలించబడినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు CEIR పోర్టల్ ద్వారా కూడా వివరాలు నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. సకాలంలో ఫిర్యాదు చేస్తే పోయిన మొబైల్‌ను గుర్తించి తిరిగి అందించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

Search
Categories
Read More
SURAKSHA
Karnataka Cops Today: Mentors For Future Officers
oday senior and retired Karnataka police officers mentored new recruits. At training centers,...
By Kalaga Sailaja 2026-07-04 06:50:57 0 39
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:42:45 0 117
Andhra Pradesh
స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం : నగర కమిషనర్
కర్నూలు : స్వచ్ఛతలో నగరానికి అగ్రస్థానమే లక్ష్యం• స్వచ్ఛ నగర సాధనకు ప్రజల సహకారం అవసరం•...
By Hari Krishna 2026-01-02 15:33:43 0 215
Andhra Pradesh
రైతు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి: ఏపీ రైతు సంఘం.
మదనపల్లెలో జరిగిన ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రథమ మహాసభలో, రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి...
By Pagadala Venkateswar 2026-06-27 05:47:18 0 46
SURAKSHA
AP Police Adopts Advanced Drone and AI Surveillance Systems
Law enforcement in Andhra Pradesh is integrating cutting-edge tools like AI-driven surveillance...
By Kalaga Sailaja 2026-06-30 13:31:09 0 54
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com