28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం

0
82

28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం

ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా పసుపు సైనికుడు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి ఈదర మల్లయ్య అసనాబాద్ గ్రామంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వామి కావాలి అని పిలుపునిచ్చారు

ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత… ప్రతి చిన్నారి ఆరోగ్యమే మన అందరి బాధ్యత అని చెప్పారు

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం స్వర్ణలత అంగన్వాడి టీచర్లు అంజనీ దేవి మంద రూతు ఆశ వర్కర్ మేరమ్మ చిన్నారుల తల్లులు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
Boyakonda: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో రాహుకాల అభిషేకం, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ.
Boyakonda: శ్రీ బోయకొండ గంగమ్మకు వైభవంగా అభిషేకం ప్రత్యేక పూజలు   శక్తి స్వరూపిణి శ్రీ...
By Pagadala Venkateswar 2026-07-11 04:09:12 0 60
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:31:30 0 37
Andhra Pradesh
పరిశీలిస్తున్న మంత్రాలయం నియోజకవర్గం ఇన్చార్జి ఎన్ రాఘవేందర్ రెడ్డి
తుంగభద్ర నదిలో ప్రమా *దవ *శాత్తు మృ *తి చెందిన వారి మృ *త దే హాలను పోలీస్ శాఖ సహాయంతో కుటుంబ...
By Boya Dasthagiri 2026-03-28 00:55:46 0 299
Madhya Pradesh
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
By Citizen Rights Council 2025-07-21 06:42:10 0 2K
Telangana
నిజామాబాద్: పంచాయతీరాజ్ దినోత్సవం
స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ రాజ్ శాఖ...
By Sadaq Sadaq 2026-04-24 12:09:06 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com