కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
Posted 2026-06-27 05:49:34
0
48
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు శుక్రవారం డిమాండ్ చేశారు. కాలువపై నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలాంటప్పుడు విగ్రహ ఏర్పాటుకు ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. శివాజీపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, అయితే విగ్రహాన్ని అనువైన మరో ప్రాంతానికి తరలించాలని కోరారు. ఈ మేరకు మంత్రులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన...
నిజామాబాద్
జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ప్రభుత్వ...
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often Without Knowing It
India’s Silent Health Crisis: 1 in 4 Working Adults Has High Blood Pressure – Often...
విజయవాడ పామర్రు లో కారు ప్రమాదం
Avja కృష్ణ జిల్లా
*పామర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా...*
...
పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని దిగువపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారిని...