ఆయనకు ఏమి వినపడవు ఏమి కనిపించవు ఏమి చూడ లేడు ఇప్పుడు
Posted 2026-04-23 12:01:41
0
110
బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీసీ సమ్మె జరుగుతే అందరికీ మద్దతు తెలిపిన కోదండరాం గారు , కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వాగ్దానాల ప్రకారం 32 ప్రతిపాదనలు పెట్టి స్ట్రైక్ చేస్తుంటే ఆర్టీసీ వాళ్లకు కనీసం మద్దతు కూడా తెలుపలేకపోతున్నారు కోదండరాం గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఇంత బానిసగా మారిపోయారా ? సార్ గారు అనుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి : ప్రత్తిపాటి
రైతుల ప్రయోజనాలే నూతన పాలకవర్గం పరమావధి కావాలి
గుంటూరు మిర్చి యార్డ్ నూతన ఛైర్మన్ కు మాజీమంత్రి...
హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు....
కడెం ప్రభుత్వసుపత్రి ఎదుట ఆశా వర్కర్ల నిరసన!!
ఆశ వర్కర్ల సమస్యలను పరిస్కారించాలని డిమాండు చేస్తూ కడెం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠయించి ఆశ...
తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా
తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా...
చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు వేద ఆశీస్సులు అందజేసిన సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు రాయచోటి పట్టణం మాసాపేట రెడ్డి వారి పల్లెలో చిన్నారులు వేద సహస్ర సుకృతిలకు కేశఖండన...