ప్రత్యేక ఓటరు జాబితా సవరణపై రాజకీయ పార్టీలతో సమావేశం.
Posted 2026-06-26 03:22:31
0
61
మదనపల్లె కలెక్టరేట్లో సంయుక్త కలెక్టర్, అదనపు జిల్లా ఎన్నికల అధికారి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై గురువారం సమావేశం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా, ఓటర్లు తమ నివాసానికి సమీపంలోనే ఓటు వేయగలిగేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1,334 పోలింగ్ కేంద్రాలు ఉండగా, మరో 90 కొత్త కేంద్రాలను ప్రతిపాదించారు. హేతుబద్ధీకరణ అనంతరం మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 1,424కు చేరనుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా దర్బారు వినతలు పత్రాలు గొల్లపూడిలో 50 అర్జీలు
ప్రజాస్వామ్య పాలనకు దర్పణం పడుతున్న 'ప్రజాదర్బారు'
-మైలవరం ఎమ్మెల్యే వసంత...
Monsoon Rains May Disrupt Mizoram Trade and Transport
Continued monsoon activity across Northeast India is expected to affect transportation,...
కేటిఆర్ ఆదేశాలతో శ్వేత కి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కి తరలింపు..
శంషాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా తీవ్ర గాయాలతో బయటపడిన శ్వేత కి...
నిజామాబాద్ : ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
అమరజీవి పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి ఎమ్మెల్సీ రుహుళ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ
15-12-2025
ప్రచురణార్ధం
అమరజీవి పొట్టిశ్రీరాములుకి ఘన నివాళులర్పించిన...