తేది:-24-06-2026,గిద్దలూరు ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన
Posted 2026-06-25 14:17:30
0
61
ఈ నెల 27 వ తేదీన గిద్దలూరు మండలం కృష్ణంశెట్టి పల్లి లో జరగనున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, ఎమ్మెల్యే అశోక్ రెడ్డి, సీఎం వో ప్రతినిధి డానిష్, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, డీఎస్పీ నాగరాజు, ఇతర అధికారులు. ఈ సందర్భంగా సీఎం హెలిప్యాడ్ వద్ద జరుగుతున్న పనులు, ప్రజా వేదిక, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లు, ఇతర పనులను వారు క్షుణ్ణం గా పరిశీలించారు. అనంతరం జిల్లా లోని అన్ని శాఖల అధికారులతో అక్కడ ప్రత్యేక సమావేశం నిర్వహించి సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు చేయాల్సిన పనుల పై అన్నీ ఆదేశాలు జారీ చేశారు. ఆ దిశగా అధికారులు అన్నీ జాగ్రత్త లు తీసుకొని సీఎం పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అయోధ్యలో రామ్ లల్లా నుదిటిపై సూర్య కిరణాల ఆవిష్కరణ.|
అయోధ్య : మన పురాతన ధార్మికనగరం, శ్రీరామచంద్రుని జన్మస్థలంగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం...
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ ల్యాండ్...
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Javed Akhtar Hails New Indian Music App as a 'Major Milestone' for Artistic Freedom
Veteran...
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
APSRTC ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ
APSRTC(PTD) ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్.(ఏఐటీయూసీ అనుబంధం).
రాష్ట్ర వ్యాప్తంగా...