చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
Posted 2026-06-25 14:12:18
0
57
చందలూరులో పండ్ల తోటల పెంపకానికి శ్రీకారం చుట్టిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
దర్శి మండలం చందలూరు గ్రామంలో MGNREGS నిధులతో చేపట్టిన పండ్ల తోటల పెంపకం కార్యక్రమాన్ని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన పంటలు రైతులకు స్థిరమైన ఆదాయ వనరులని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకొని రైతులు ఉద్యాన పంటల సాగు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్...
స్లగ్: ఘనంగా భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ లో వార్షికోత్సవం...
స్థలం:చీరాల
చీరాల పట్టణంలోని భవిష్య ఇంగ్లీష్ క్యాంపస్ ఆదిత్య పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపల్...
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
"గాంధీభవన్లో సికింద్రాబాద్ DCC కీలక భేటీ: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈరోజు...
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ: సీఎం...