యాదేచ్చగా చెరువు కబ్జా..
Posted 2026-06-25 07:33:22
0
239
కులస్పూర్ గ్రామ చెరువుని యాదేచ్చగా కబ్జా చేసిన వైనం. గ్రామ చెరువుకి సంబంధించిన భూమిని సుమారు మూడు ఎకరాలు కబ్జా చేసి అదే చెరువులోని మట్టిని మూడు ఫీట్స్ ఎత్తు వరకు పోసినా కూడా ఎవ్వరు అడిగిన సమాధానం చెప్పని కబ్జా దారుడు. విచిత్రం ఏమిటి అంటే దీనికి ఎలాంటి పెర్మిషన్ లెదు. సర్వే అధికారుకులని సైతం ఆచార్యానికి గురించేసింది. ఎలా చేసినందుకు కబ్జా దారునికి ఎంత ఎత్తు మట్టి పోశాడో అంత ఠెసెయ్యాలి లేదా కంప్లెన్ట్ చేస్తాము అని చెప్పారు. ఈ సర్వేలో గ్రామ సర్పంచ్. గుడి జనర్దన్. ఉపసర్పంచ్. కోర్వ మహిపాల్ గారు వీడీసీ ఛైర్మెన్ రాజారెడ్డి గారు ఏరిగాకేషన్ డిపార్ట్మెంట్ మరియు రెవిన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....
నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము
ప్రతి గింజను కొనుగోలు...
నారాయణ స్కూల్ నూతన భవన ప్రారంభ ఉత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం మాసాపేట వరిగ రోడ్డులో ఈరోజు ఉదయం నూతన భవన ప్రవేశ మహోత్సవం లో పాల్గొన్న రాజంపేట...
"మండుటెండలో ‘పోలీస్’ చల్లని పిలుపు: తిరుమలగిరిలో చలివేంద్రం ప్రారంభం!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని, సామాన్య ప్రజల దాహార్తిని...
రాజీవ్ గృహకల్పలో విద్యుత్ సెగ- మాజీ ఎమ్మెల్యేను ఆశ్రయించిన కాలనీవాసులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ : జగద్గిరిగుట్ట రాజీవ్...
Manipur Strengthens Women and Child Welfare Programs
Manipur continues to expand women and child welfare initiatives through programs focused on...