ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి: బహుజన యువసేన.
Posted 2026-06-23 06:03:51
0
54
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని విలువైన APIIC ప్రభుత్వ ఖాళీ ప్లాట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని సోమవారం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణలపై రెవెన్యూ, APIIC అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని కోరారు. భూ ఆక్రమణదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
. మహిళా భద్రత కోసం దిశ యాప్ వినియోగంపై అవగాహన
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్న కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో 'దిశ' యాప్ ప్రాముఖ్యతను వివరిస్తూ...
జ్యోతిరావు ఫూలే జయంతి : ఆల్వాల్ ప్రెస్ క్లబ్ భూమిపూజకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: జ్యోతిరావు ఫూలే జయంతిని ఆల్వాల్ ల్లో ఘనంగా నిర్వహించారు. ఈ...
వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం: గంగోలు శ్రీనివాసరావు
వైసీపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం : గంగోలు శ్రీనివాసరావు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే...
ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో ఆనందంగా ఉంది హీరో నాగార్జున
*ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో భావోద్వేగంగా ఉంది:హీరో నాగార్జున*
*ఘనంగా...
తెలంగాణ రాష్ట్ర సేన”గా టీఆర్ఎస్
పార్టీ పేరులో “టీఆర్ఎస్” అనే పదం ఉండటం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా...