పెద్దపల్లి : ఫాదర్స్ డే వేల మోడీపై MP విమర్శలు...!
Posted 2026-06-21 18:17:01
0
158
ఫాదర్స్ డే సందర్భంగా ప్రధానమంత్రి సోషల్ మీడియా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ హామీలు, నల్లధనం నీటి వివాదాలు, రైతుల ఆదాయం, పెంపు వంటి అంశాలు ప్రస్తావించారు. ఎన్నికల హామీల అమలుపై ప్రజలు సమాధానాలు కోరుతున్నారని, ప్రజాస్వామ్యంలో జవాబు దారితనం కీలకమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Goa Strengthens Emergency Response During Monsoon
Disaster response teams across Goa remain on high alert as the state continues to experience...
A. Jayathilak IAS: Driving Kerala's Growth with Vision
The Journey begins
"The true measure of governance lies not in policies alone, but in the...
పుంగనూరు అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలి: రైతులు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో నకిలీ మందులు, కల్తీ ఎరువులు విక్రయిస్తున్న వారిపై చర్యలు...
నిజామాబాద్: ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఓటరు తప్పనిసరిగా పాల్గొనాలి – మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్.ఎస్ఐఆర్ (Special Intensive Revision) సర్వేలో భాగంగా మొదటి రోజు సంబంధిత బీఎల్ఓల నుంచి...
ఇఫ్తార్ విందులో పాల్గొన్న రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు సుగువాసి ప్రసాద్ బాబు
రాయచోటి పట్టణం కొత్తపేట ముస్తఫా వీధిలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...