రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|
Posted 2026-01-09 11:10:44
0
187
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : పారదర్శకత మరియు జవాబుతనాన్ని నిర్ధారించే క్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, సాజిద్ మరియు ఇతరులతో కలిసి అల్వాల్ ల్లోని రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్శన సమయంలో స్టాక్ రిజిస్టర్లు, తూకం వేసే పద్ధతులు, నిత్యవసర సరుకుల నాణ్యత మరియు లబ్ధిదారుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
కార్పొరేటర్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, సరైన తూకాలు వేయాలని, పరిశుభ్రత పాటించాలని, మరియు కార్డుదారులందరికీ నిరంతరాయంగా సేవలు అందించాలని, దుకాణం సిబ్బందిని ఆదేశించారు. గుర్తించిన ఏవైనా అవకతవకల పై హెచ్చరికలు జారీచేసి తక్షణమే చర్యలు చేపట్టాలని సూచించారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు నమ్మకమైన సేవ
*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*కొత్తపేట పోలీస్ స్టేషన్*
*తేది:13.01.2026*
...
ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు
ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా...
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తా : MLC.శంబిపూర్ రాజు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ...
WB Police Foster Peace Through Community Meetings
To maintain social harmony, the West Bengal Police is actively engaging with rural and urban...
Meghalaya Strengthens Education and Digital Learning
Meghalaya is advancing education sector reforms by focusing on digital learning, improved school...