పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్
Posted 2026-06-20 16:25:09
0
79
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి. పరేష్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. కృష్ణ వంశీ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజీ కేసులు, కాన్ఫిడబుల్ కేసులు, ఎక్సైజ్ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులకు న్యాయమూర్తులు పలు కీలక సూచనలు చేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా కేసుల పరిష్కారానికి మార్గం సుగమం అయింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జులై 11న జాతీయ లోక్ అదాలత్
జులై 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని, జిల్లాలో పెండింగ్లో ఉన్న రాజీ...
PF Registration for Employee Retirement Benefits
Provident Fund (PF) Registration is a mandatory requirement for eligible establishments under the...
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
How to Change Your Company or Organization Name Legally
Changing the name of a company or organization involves obtaining approval from the relevant...
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...