మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ మంటలు.. ఇద్దరికి గాయాలు.
Posted 2026-06-20 13:22:43
0
55
మదనపల్లె పట్టణంలోని రామనగర్లో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నరసింహులు, శారద దంపతుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరమ్మతులు చేస్తున్న ఆయాజ్ (52) మరియు శారద (30) గాయపడగా, స్థానికులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్య కోసం...
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి గారు
అంగవైకల్యం ఆత్మగౌరవానికి అడ్డుకాకూడదు.. విభిన్న ప్రతిభావంతులకు అండగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం:...
Jharkhand Forest Conservation and Wildlife Protection
Jharkhand is strengthening forest conservation and wildlife protection through initiatives aimed...
స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం
పత్రికా ప్రకటన విజయవాడ
*• స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి...
Odisha Police Plant Trees For Green Odisha Mission
As part of environmental protection, Odisha Police today led a massive tree plantation...