మదనపల్లె: ఘనంగా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ.

0
67

మదనపల్లె పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్‌లో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు నాదెళ్ల రమేష్, టీడీపీ నాయకులు ఆర్‌జె వెంకటేష్, ఎస్‌ఎల్‌వి రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని తెలిపారు

Search
Categories
Read More
SURAKSHA
MP Police Digitize Case Workflows via e-Vivechana & nStep
The Madhya Pradesh Police are successfully modernizing law enforcement operations by...
By Lokeshwari Panthadi 2026-07-04 06:40:14 0 46
Telangana
Hyderabad Rain Alert 🌧️భాగ్యనగరంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి |
హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షం ఉదృతికి...
By Bharat Aawaz 2025-09-20 08:20:04 0 1K
SURAKSHA
AP పోలీసులు నేడు: పేద పిల్లలకు ఉచిత విద్య బోధన
నేడు AP పోలీసులు పేద పిల్లలకు టీచర్లుగా మారారు. విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లు, స్లమ్...
By Kalaga Sailaja 2026-07-04 09:23:41 0 45
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే సందర్భంగా పోలీస్ సిబ్బంది వినతులు స్వీకరించిన శ్రీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.
*గుంటూరు జిల్లా పోలీస్...* *ది.26.12.2025* _*// "పోలీస్ గ్రీవెన్స్ డే"లో పోలీస్ సిబ్బంది వినతులు...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:49:51 0 259
SURAKSHA
Alok Mittal IPS: Championing Justice Through Leadership
A 1993-batch IPS officer driving reforms, security, and humane policing in Haryana’s prison...
By Lokeshwari Panthadi 2026-07-24 08:47:25 0 19
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com