తెలంగాణ : ఈనెల 30న రైతు భరోసా...!
Posted 2026-06-18 19:22:55
0
129
తెలంగాణ : వానకాలం రైతు భరోసా నిధులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. తొలుత ఈనెల 26న నిధులు విడుదల చేస్తారని భావించగా, ఈనెల 30న రిలీజ్ చేయండి అన్నట్టు అనాధికార మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలో సీఎం రేవంత్ అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించి, అందులో ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. ఈ స్కీం కింద ఎకరానికి 6000 రూపాయల చొప్పున డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ కానున్నాయి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
తనయుడి పుట్టినరోజు సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ తనయుడు ముకుల్ పుట్టిన రోజు సందర్భంగా న్యూ బోయిన్...
Amit Shah Never Spoke of Coalition Government in Tamil Nadu, Says EPS
AIADMK General Secretary and former Chief Minister Edappadi K. Palaniswami clarified during a...
APSRAM స్కూల్ కృష్ణలంక స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం కమిషనర్ షమ్మి
సర్కిల్ 3
ఏపీఎస్ఆర్ఎం స్కూల్
కృష్ణలంక
స్వచ్ఛంద...
జనసేన నాయకుల ప్రశంసలు: రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమంపై ప్రశంసల జల్లు.
తిరుపతిలో జరిగిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో జనసేన...