టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం: బొబ్బిలి ఎమ్మెల్యే

0
144

టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. బాడంగి మండలం గజరాయునివలసకు చెందిన టీడీపీ కార్యకర్త కందుల సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో భీమా నగదు రూ.5లక్షలు అందజేశారు. టీడీపీ కోసం పని చేస్తున్న కార్యకర్తలకు అధిష్టానం అండగా ఉంటుందన్నారు. టీడీపీ కోసం కలిసికట్టుగా పని చేయాలనినాయకులు, కార్యకర్తలను కోరారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.
మదనపల్లెలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచుపాడు గ్రామానికి చెందిన రైతు గుణశేఖర్ (45)...
By Pagadala Venkateswar 2026-04-10 06:27:07 0 84
Andhra Pradesh
రామసముద్రం: గడ్డి యంత్రంలో పడి మహిళ చేతివేళ్లు తెగిన ఘటన.
రామసముద్రం మండలంలో ఆదివారం నారిగానిపల్లి పంచాయతీ పరిధిలోని ఎగువ లంబంవారిపల్లికి చెందిన రవణమ్మ...
By Pagadala Venkateswar 2026-06-15 06:36:46 0 50
Business & Finance
Heavy Rains Disrupt Construction Activity in Bharuch
Heavy monsoon rains triggered a wall collapse at the under-construction World Trade Centre site...
By Navya Sree 2026-07-01 07:32:18 0 62
Haryana
Haryana Sets Dec 2027 Deadline to Clean Up River Yamuna
Haryana Chief Secretary Anurag Rastogi has established a strict deadline of December 31, 2027,...
By Tejaswini Komanduru 2026-06-15 10:03:36 0 205
Andhra Pradesh
కట్టమూరులో అగ్నిప్రమాదం: మూగజీవాల సజీవ దహనం
కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట ప్రాంతంలోని కట్టమూరు గ్రామంలో మంగళవారం (10-03-2026) ఘోర...
By Ratna Sekhar 2026-03-11 07:49:06 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com